ప్రియాంకారెడ్డి హత్యపై సోమవారం గన్నవరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినిలు ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు మద్దతుగా హాజరయ్యారు. చైతన్య స్కూలు, శ్రీనివాస కళాశాల, చైతన్య కళాశాల, వికెఆర్ కళాశాల విద్యార్థినిలు వేలాదిగా రోడ్లపైకి వచ్చారు. పట్టణ వీధుల్లో ప్లకార్డులు ధరించి కదం తొక్కా...Read more
శాతవాహనా కళాశాల ఆధ్వర్యంలో జరుగుతున్న కృష్ణావిశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల ఆర్చరీ టోర్నమెంట్ ఆదివారం ఓల్గా ఆర్చరీ ఫీల్డ్స్లో ప్రారంభమయ్యింది. ఈ టోర్నమెంట్ను కృష్ణాయూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ నల్లూరి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ టోర్నీలో ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రి కళాశాల, కెబిఎన్ కళాశాల, సిద్దార్ధ లా కాలేజ్, శాతవాహనా కాలేజల జట్లు పాల్గోన్నాయి. అనంతరం జరిగ...Read more
అమరావతి బాలోత్సవం మూడవ పిల్లల పండుగను విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ నెల 6న ప్రారంభిస్తారని బాలోత్సవం గౌరవాధ్యక్షులు చలువాది మల్లికార్జునరావు తెలిపారు. వన్టౌన్లోని పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కాలేజీలో ఆదివారం విలేకరుల సమావేశం జరిగింది. తొలుత ఈ నెల 6, 7, 8 తేదీల్లో జరగనున్న అమరావతి బాలోత్సవం కార్యక్రమ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చలువాది మల్లికార్జునరావు...Read more
గ్రామ స్థాయిలో ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్న సామాజిక సమస్యలపై దృష్టి పెట్టాలని సిపిఎం తూర్పు కృష్ణా కార్యదర్శి ఆర్.రఘు అన్నారు. ఆదివారం గన్నవరం అట్లూరి శ్రీమన్నారాయణ మీటింగ్ హాలులో జరిగిన సిపిఎం జిల్లా ప్లీనరీ సమావేశానికి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నరసింహారావు అధ్యక్షత వహించగా తొలుత సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడారు. అనంతరం రఘు మాట్లాడుతూ కేంద్రంలో బిజ...Read more
దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులకు ఇచ్చే 'ఇండియా స్టార్ యంగ్ అచీవర్ అవార్డు' ఈ ఏడాది నగరానికి చెందిన సంతోష్ చలువాదికి దక్కింది. ఇండియా స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్సు సంస్థ 2019 సంవత్సరానికి గానూ టెక్నాలజీ, సోషల్ సర్వీస్, విద్య, ...Read more
జాతీయస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడమంటే ఆషామాషీ కాదు. రూ.లక్షల్లో ఖర్చు అవుతుంది. అంతకంటే మించి పెద్ద ఎత్తున యంత్రాంగం అవసరం. యూనివర్సిటీ నుంచి గానీ ఒక్క పైసా ఆశించకుండా పోటీలు నిర్వహించడమంటే ...Read more
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'నవశకం' పథకం పూర్తిస్థాయిలో అమలు జరిగేందుకు విజయవాడ నగరంలో క్షేత్ర స్థాయిలో ప్రణాళికా బద్దమైన వర్క్ నడుస్తున్నట్లు పట్టణ సమాజాభివృద్ధిశాఖ ఇన్ఛార్జి ప్రాజెక్టు ఆఫీసర్ (యుసిడి-పిఒ) శామ్యూల్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంలో భాగంగా గత నెల 21 నుంచి నవశకం ద్వారా అ...Read more