'' ప్లేట్ లెట్స్ ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బందేనని ప్రముఖ హిమటాలజిస్టు డాక్టర్ రవి కిరణ్ బొబ్బా తెలిపారు. బెంజిసర్కిల్ వద్ద గల వాసవ్య నర్సింగ్ హోమ్లో డాక్టర్ సమరం అధ్యక్షతన జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ''రక్తంలో ప్లేట్ లైట్స్ ప్రాముఖ్యత' అంశంపై ప్రసంగించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ప్లేట్ లెట్స్ బోన్ మేరోలో తయారవుతాయని, అవి రక్తంతోపాటు ఉండి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయని...Read more
పోలీసు శాఖలో ఎస్సైగా విధుల్లోకి చేరి అంచలంచెలుగా ఎదుగుతూ అడిషనల్ ఎస్పీ స్థాయికి చేరుకున్న మురళీకష్ణకు గౌరవ డాక్టరేట్ లభించింది. పోలీసు శాఖలో విధి నిర్వహణతో పాటు అనేక సేవా కార్యక్రమాలను గుర్తించిన ఎసిఇ థియోలాజికల్ బైబిల్ కాలేజీ సంస్థ శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా కుక్కునూరులో జరిగిన కార్యక్రమంలో ఈ డాక్టరేట్ను ప్రధానం చేశారు. పోలీసు శాఖలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇప్పటికే అనేక అవార్డులు,రివ...Read more
డల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కాపు కార్పొరేషన్ ఎండి హరేంద్ర ప్రసాద్ అన్నారు. ఓంబ్రెల్లో అకాడమీ, డెకాట్లాన్ సంయుక్త ఆధ్వర్యంలో పోరంకిలోని బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ పాఠశాలలో శనివారం నుంచి ఓసిఎల్ ఫుట్బాల్ 2019 టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హరేంద్ర ప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుట్బాల్ పోటీలకు రాష్ట్రం నలుమూలల ...Read more
ఈనెల 14 వ తేదీ నుండి 16వ తేదీ వరకు కర్నూల్ జిల్లా లో జరగనున్న రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీల లో పాల్గొనే కష్ణ జిల్లా బేస్బాల్ జట్లను అసోసియేషన్ కార్యదర్శి సరళ శ్రీనివాస రావు ప్రకటించారు.ఈ సందర్భంగా క్రీడాకారులకు కిట్లను శుక్రవారం నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో పంపిణీ చేశారు. కృష్ణాజిల్లా జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వాసిరెడ్డి అనురాధ మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడలతో...Read more
చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తిలో జరిగిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో అండర్-14 బాలికలు (కాంపౌండ్ విభాగంలో) బెజవాడ రాజారావు హైస్కూల్కు చెందిన బి. షణ్ముఖ నాగసాయి రజతం పతకం సాధించింది. ఈ సందర్భంగా విద్యాధరపురంలోని పాఠశాలలో శుక్రవారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాఠశాల కరస్పాండెంట్ బెజవాడ రాజారావు పాల్గొని...Read more
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గగుడి దేవస్థానం ఆధ్వర్యంలో పవిత్ర దుర్గాఘాట్ వద్ద కష్ణా నదీమ తల్లికి పవిత్ర హారతులు సమర్పించారు. దుర్గాఘాట్లో ఏర్పాటు చేసిన కళావేదికలో శుక్రవారం నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. నాదెండ్ల అపర్ణ ...Read more
విద్యార్థి దశ నుండే పరిశోధనా రంగం పట్ల ఆసక్తి పెంచుకుంటే భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదగలరని ప్రముఖ శాస్త్రవేత్త (నాసా) చందూ సాంబశివరావు అన్నారు. సీతారామపురంలోని ఐకాన్ పబ్లిక్ స్కూల్లో సైన్సు విజ్ఞాన ప్రదర్శన శుక్రవారం జరిగింది. ఈప్రదర్శనను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. సైన్సు విజ్ఞానం ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. పరిశోధనా రంగం పట్ల విద్యార్థులు, యువత ఆసక్తి కనపరచాలన్నారు. పరిశోధనా రంగాన్...Read more