స్పందన అర్జీలు పరిష్కారం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎఎండి.ఇంతియాజ్ అన్నారు. ...Read more
రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్టిసి) బస్సు ఛార్జీలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఛార్జీల పెంపు నిర్ణయానికి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆమోద ముద్ర వేసినట్లు రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శనివారం వెల్లడించారు. ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించాలంటే ఛార్జీల పెంపు తప్పదని ఆయన స్పష్టం చేయటం కొసమెరుపు. పల్లె వెలుగు, ...Read more
: 2018 డిఎస్సిలో ఎస్జిటి ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించారు. తెలుగు విభాగంలో 44 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో 41 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. జిల్లాపరిషత్ విభాగంలో 43, మున్సిపల్ 26, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 12 ఖాళీలు నోటిఫికేషన్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ధ్రువపత్రాల పరిశీలనలో ఎడి బి.సత్య న...Read more
జిల్లాలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యో గుల సమాచారాన్ని ఈ నెల 15వ తేదీలోగా అన్ని ప్రభుత్వ శాఖల అధికా రులు ఆన్లైన్లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ ఎఎండి.ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో శనివారం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమాచారం అప్లోడ్ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అట్ సోర్సింగ్ ఉద్యోగులను కార్పొరే...Read more
తోట్లవల్లూరు మండలం వల్లూరు పాలెం ఇసుక క్వారీలో కార్మికులు తమకు పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. వాస్తవంగా క్వారీలో పని కల్పిస్తే సదరు కార్మికులకు ఉపాధి దొరకుతుంది. యంత్రా లను వినియోగించటం వల్ల కార్మికులు పని దినాలు కోల్పోతున్నారు. ఈ విషయమై శనివారం ఆందోళనకు సిద్ధమైన కార్మికులు, సిఐటియు నాయకులను పోలీసులు అరెస్టు చేసి ముందుగా తోట్లవల్లూరు స్టే...Read more
ఉల్లి పాయల ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. మచిలీపట్నంలో శనివారం రూ.160 నుంచి రూ.180 మధ్య విక్రయించారు. అనునిత్యం ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలల క్రితం నుంచి ఉల్లి కొరత సమస్య కొనసాగుతూనే ఉంది. అప్పట్లో రూ.70 వరకు చేరడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై రైతుబజార్ల ద్వారా కేజీ రూ.25కు పంపిణీచేశారు. ఈలోగా ధరలు కాస్త తగ్గుముఖం పట్టి కేజ...Read more
విద్యార్థులలో అత్మవిశ్వాసం, పట్టుదల, లక్ష్యసాధన వంటి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడాతయాని ఎన్.ఎల్.పి ట్రైనర్ డాక్టర్ యండమూరి వీరేంద్రనాద్ అన్నారు. శనివారం స్థానిక విశ్వభారతి ఇంగ్లీషు మీడియం పాఠ శాలలో జరిగిన వ్యక్తిత్వ వికాసపై రెండు రోజులుగా శిక్షణా తరగతులకు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ అధ్యక్షతన నిర్వహిం చారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పాజిటివ్ థి...Read more