మాంద్యం ముప్పును ఎదుర్కొనేందుకు నరేంద్రమోడీ నేతృత్వంలోని మోడీ సర్కారు చేపడుతున్న చర్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండన్నర దశాబ్ధాలుగా ఎన్నడూ లేనంతగా కార్పొరేట్ పన్నును తగ్గించడంపై కూడా ఇదే రకమైన ...Read more
భరతమాత సిగలో పువ్వుగా విరాజిల్లే జమ్మూకాశ్మీర్లో ఇప్పుడేం జరుగుతోందో అంతుపట్టడం లేదు. సుందర కాశ్మీరంలో ప్రస్తుతం సైన్యం తిష్టవేసింది. భద్రతా దళాలు అణువణువునా మోహరించాయి. మిలటరీ పద ఘటనల మధ్యే ఈద్ ...Read more
ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల 45 నుండి 47 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు రాలేని పరిస్థితి. కానీ ఉపాధి కూలీలు పనిచేస్తేనే పొట్ట నిండేది. అందువల్ల వారు ఎండల్లోనూ పనులకు హాజరు కావాల్సి ...Read more
పసుపు ... శుభానికి చిహ్నం! వంటల్లోకైతే చిటికెడేగానీ ఔషధాలు, సౌందర్య సాధనాల్లోనూ పసుపు వినియోగం ఎక్కువ! అందుకే రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రంలోయైతే అధికార పార్టీ జెండా రంగు కూడా పసుపే! మిగిలిన ...Read more
రాష్ట్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు చేస్తోంది. అడ్డుకున్న వారిపై దాడులకు తెగబడుతోంది. కడప జిల్లాలో కానిస్టేబుల్పై దాడి ఇందుకు తాజా ఉదాహరణ. అక్రమార్కులకు టిడిపి, వైసిపి ...Read more
పశుగ్రాసం కొరతతో పాడిరైతులు విలవిల్లాడుతున్నారు. రాయలసీమ, కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాలు వర్షాభావానికి లోనుకావడంతో పశుసంపదపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఖరీఫ్, రబీ రెండు ...Read more
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకష్ణపై రాపూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పని చేశావంటూ డ్వామా ఉద్యోగి రామకష్ణ అనే వ్యక్తిని బెదిరించినట్లు ఓ వీడియో సామాజిక ...Read more